కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గుర్తుంచుకోవలసిన దినం

గుర్తుంచుకోవలసిన దినం

గుర్తుంచుకోవలసిన దినం

యేసు తాను మరణించడానికి ముందు రోజు సాయంకాలం, ఒక పులియని రొట్టెను, ఒక గిన్నెడు ఎర్రని ద్రాక్షారసాన్ని తన అపొస్తలులకిచ్చి వాటిని తిని త్రాగమని వారికి ఉపదేశించాడు. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి” అని కూడా చెప్పాడు.​—⁠లూకా 22:​19.

ఈ సంవత్సరం, ఈ సంఘటన వార్షిక ఆచరణ ఏప్రిల్‌ 4, ఆదివారం సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగావున్న యెహోవాసాక్షులు, యేసు ఆజ్ఞాపించిన విధంగా ఆ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించడానికి ఆ రాత్రి సమకూడతారు. వారితో కలవడానికి మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ఈ ప్రత్యేక కూటపు సరైన సమయం, స్థలం గురించి దయచేసి స్థానిక యెహోవాసాక్షులను అడిగి తెలుసుకోండి.